(ముందుమాట : వివాహేతర శృంగారము సర్వసాధారణం అవుచున్న ఈ రోజుల్లో అది కలియుగ ప్రభావము అని కొందరు భావిస్తున్నారు. ఐతే ఇది నిజముగా ఈ యుగము యొక్క ప్రత్యేకతా, లేక పూర్వము కూడా ఉండెడిదా అనే సందేహము నాకు కలిగింది. ఎటువంటి బలవంతము లేని స్వచ్ఛంద వివాహేతర శృంగారము గురించి కొద్దిగా శోధించగా, అది పూర్వము ఎన్నో పర్యాయములు జరిగినట్లు కొన్ని పురాణములలో ఉండుట నా దృష్టికి వచ్చినది.రామాయణము లో ప్రస్తావించబడ్డ ఇంద్రుడు అహల్య కథ ఒక ఉదాహరన. వివాహేతర శృంగారములో ఆ ఇంద్రుడిని మించిన వారు చంద్రుడని తెలుసుకున్నాను. ఆ చంద్రుని ఆవిర్భావము, అతని శృంగార గురువైన అతని గురుపత్ని తార, వారిరువురు చేసిన రాజసూయ యజ్ఞము తదుపరి జరిగిన విశృంఖల బహిరంగ వివాహేతర శృంగరము వంటి ఘట్టముల ఆధారముగా నా ఊహని నా బాణీ లో ప్రస్తుతించుటకు ప్రయత్నించాను.(http://www.boloji.com/index.cfm?md=Mobile&sd=Articles&ArticleID=10382, మరెన్నో చోట్ల ప్రస్తావించబడినది.) భగవంతుడు నిరాకారుడు మరియు నిర్గుణుడను అనే నమ్మకము నాది. శృంగార భరితమైన ఇటువంటి (పుక్కిట) పురాణములు పూర్వకాలములో నా వంటి వారే ఊహించి వ్రాసుంటారని నా అభిప్రాయము. గ్రాంథిక భాషలో కొత్త పదములు మొదటి సారి వాడినప్పుడు వాటి అర్థము సరళ భాషలో పొందుపరిచాను. గ్రాంథిక భాషలో నా ఈ ప్రయత్నుమును ఆదరిస్తారని ఆశిస్తూ, మీ అభిమానానికి స్నేహానికి సదా కృతజ్ఞుడైన మీ డిప్పడునా ఈ ప్రయత్నము ఎవరిని, ఎవరి భావములని కించపరుచుటకు కాదు. అటుల అనిపించినచో సహృదయముతో నన్ను క్షమించి ఈ గ్రంథమును చదువరాదని నా సవినయ విన్నపము.)
  అనగనగా అమరావతి అని ఒక రాజ్యం. దాని రాజు
 దేవేంద్రుడు. వాడే ముల్లోకాలలో అందరికన్నా అందగాడు మరియు రసికుడు అని 
అనుకునేవాడు. దానికి కారణం లేకపోలేదు. రంభ, ఊర్వసి, తిలోత్తమ, మేనక అనే 
నలుగురు అతిలోక సౌందర్యవతులు అతడి సభలో రాజనర్తకీమణులు.  మేఢ్రములని 
(మేఢ్రము = పురుషాంగము) ఉత్తేజ పరుచు సంగీతము మరియు నృత్యముతో సభికులందరిని
 ఉల్లాసపరిచడం వారి విధి. తత్పరిణామముగా నిగిడిన రాజుగారి (మరియు రాజాజ్ఞ్య
 ఉంటే సభాసదుల) శిశ్నముల (శిశ్నము = పురుషాంగము) సుశ్రూష (సుశ్రూష = సేవ) 
చెయటం కూడా వారి కర్తవ్యమె.  శిశ్న సుశ్రూష అంటే దేహ సౌందర్య ప్రదర్శన 
చేస్తూ వీనులకన్నా (వీనుల = చెవుల) మేఢ్రములకు రంజైన పాట పాడుతు ఆ అమరలోక 
నర్తకీమణులు (నర్తకి – నాట్యము చేయునది) చేస్తున్న నృత్యం చూస్తూ అక్కడున్న
 వారు ఎవరైనా తమ తొడల మధ్యలో చెయ్యి పెట్టుకుని రుద్దుకుంటుంటే వారి వద్దకి
 వెళ్ళి వారి తొడల మధ్యలో తల పెట్టి పంచ పక్కకి జరిపి వారి చేతిలో 
నలుగుతూన్నవారి  శిశ్నమును ఆ నర్తకీమణి తన నోట్లో పెట్టుకుని అది చిక్కటి 
రసం చిమ్మి చల్లబడేవరకు చప్పరించడం మరియు ఆ చిక్కటి మేఢ్ర రసమును ఆసాంతము 
గ్రోలుట  (గ్రోలుట = త్రాగుట, మింగుట). అదే రాజుగారికి ఐతే చప్పరించాక 
నర్తకీమణి రాజుగారి సింహాసనం మీదెక్కి తన పాదములను యెడముగా వేసి , వలువలను 
(వలువలు = వస్త్రాలు, బట్టలు, గుడ్డలు) విడిచి రాజుగారికి ఎదురుగా  వారి 
తొడల పై ఆసీనురాలై (ఆసీనులు అవుట  = కూర్చొనుట) ని వారి శిశ్నముని తమ తొడల 
మధ్యలోని నిలువాటి అధరముల (అధరము = పెదవి) మధ్యలో నిలిపి మెల్లిగా ఆ 
అధరములతో చప్పరించునట్లుగా వాటి లోపలికి మెల్లిగా దోపుకుని తన కటిని 
(కటి=నడుము) ఆడిస్తూ తన భగములోని (భగము =యోని, పూకు) కండరాలతో ఆ శిశ్నముని 
బిగుతుగా పట్టుకుని మర్దన చేయుట విధి. ఆ రాజాస్థానములో రాజుగారికి ప్రీతి 
కలిగించిన సభికులకి ఆ నర్తకీమణుల ద్వారా పాక్షిక శిశ్న సుశ్రూష మరియు 
రాజుగారికి పూర్ణ శిశ్న సుశ్రూష జరిగెవి.

సింహాసనం మీదెక్కి రాజుగారి శిశ్న సుశ్రూష  చేస్తున్న నర్తకీమణులు
         ఐతే నిత్యము షరా మామూలుగా అలవాటైన
 ఆ నలుగురు నర్తకీమణుల శిశ్న సుశ్రూష తో మొహం మొత్తినప్పుడు ముసలి 
పెనిమిటుల (పెనిమిటి = భర్త, మొగుడు) పడుచు కళత్రములతో (కళత్రము = భార్య, 
పెళ్ళాం) శిశ్న సుశ్రూష చేయించుకొనవలెననిపించెడిది ఆ రాజుకి. తన రాజ ఠీవి 
తోనో,  బహుమతులతోనో మెప్పించి వారికి అమితముగా శృంగార సేవ ఒనర్చి (ఒనర్చి 
=చేసి) శిశ్న సుశ్రూష చేయించుకునెడి వాడు. ఈ చాటు వ్యవహారామందు రాజుకి ఎంతో
 మక్కువ. సాధారణముగా పట్టుబడకుండానే పరాంగనలతో (పర అంగన = వేరొకరి భార్య, 
పెళ్ళాం) శిశ్న సుశ్రూష కార్యసాధన గావించెడివాడు  ఐతే కొన్ని పర్యాయములు 
(పర్యాయములు  = సార్లు) ఆ పరంగాన అతిలోక సౌందర్యవతి ఐనచో శృంగార సుశ్రూష లో
 మైమరచి పోయి ఒకరినొకరు ఎంతకీ వీడలేక (వీడలేక = వదలలేక) చివరికి ఆ పరంగాన  
భగమునందు తన శిశ్నముండగా ఆమె పెనిమిటికి పట్టుబడి భంగపడి సహస్ర (సహస్రము = 
1000, వేయి) భగముల శరీరము కలుగువిధముగా శాపగ్రస్తుడైన సందర్భములు కూడా 
కలవు.
       అమరావతి మీదకి శత్రు రాజులు 
దండెత్తి వస్తే రాజైన దేవేంద్రుడు యుద్ధం లో వీరత్వము గురించి తన వద్ద ఉన్న
 వజ్రాయుధము గురించి  కోటలు దాటే మాటలు చెప్పి యుద్ధ భూమిలో 
శత్రుసైన్యాన్ని చూడగానే ఆ రాజు మరియు అతని సభాసదులు,  సైన్యం అందరూ పంచలు 
తడిపేసుకుని పోలోమని పారిపోయి ఆ రాజ్యాలన్నింటికి చక్రవర్తి ఐన మహా 
విష్ణువు వద్దకో లేక విరాగిలా స్మశానం లో ధ్యానం చేసుకుంటు ఉండే ఎల్లా 
లోకములలో సాటిలేని మహావీరుడైన  మహాదేవుని వద్దకో వెళ్ళి పాహిమాం అని కాళ్ళ 
మీద పడిపోయి శరణువేడేవాడు. వాళ్ళకి తోచినప్పుడో, వేలైనప్పుడో, 
చెయ్యాలనిపించినప్పుడో అతడికి సహాయం చేసి అమరావతి సింహాసనం మరలా ఇంద్రుడికి
 ఇప్పించెవారు.  అప్పటివరకు అక్కడే కూర్చుని భజన చేస్తు వారిని విసిగిస్తూ 
ఉండేవాడు. రాజనర్తకీమణులు మాత్రం సింహాసనం మీదెక్కి వారికి అలవాటైన శిశ్న 
సూశ్రూష చేస్తూనే ఉండేవారు. సింహాసనం మీద రాజు ఎవడైతే ఏమిటి.

రాజు వంతయ్యాక రాజగురువుకి శిశ్న సుశ్రూష చేస్తున్న నర్తకీమణి
         ఈ దేవేంద్రుడికి ఒక గురువు ఉంటే 
వీడు కాస్త బుద్ధిగా ఉంటాడేమో అనుకున్న పెద్దలైన శివుడు, విష్ణువు వీడికి 
గురువుగా ఎవరినైనా నియమిద్దామని  నిర్ణయించు కున్నారు.మహా తపోధనులు 
ధర్మబద్దులు, నిష్టాగరిష్టులైన ఋషులందరూ  ఇలాంటి రాజుకి గురువు అవడానికి 
సిద్ధముగా లేమని నిరాకరించిరి. ఆ సమయములో అమరావతిలో ఏదైనా మంచి పని 
ఇప్పించమని ప్రభాస తీర్థం లో ఘోర తపస్సు చేస్తున్న బృహస్పతి కనిపించాడు. 
అమరావతి లో నిత్యమూ జరిగే శిశ్న సుశ్రూషల గురించి ఆనోటా ఈనోటా 
విన్నప్పటినుండి, చేస్తే అక్కడే పని చెయ్యాలి అని నిశ్చయించుకుని వయసు 
పైబడుతు గెడ్డం నెరిసిపోయినా సరే తపస్సు చేస్తు మహాదేవుడిని 
విసిగించేస్తున్నాడు ఈ బృహస్పతి.
          తపస్సు చేసే ముందు నక్కనో, 
కుక్కనో తొక్కి ప్రారంభించాడో ఏమో మరి,  ఒకేసారి అమరావతికి  రాజ గురువు 
పదవి ప్రసాదించాడు ఆ శివుడు బృహస్పతికి. ఇంక ప్రతి నిత్యం శిశ్న సుశ్రూషలతో
 అమితముగా సుఖిస్తూ ఉండెడి వాడు. ఐతే మరి ఇంత మహత్తరమైన పదవి సాధించిన 
వాడిని అతని పెద్దలు ఊరికే ఉండనివ్వరు కదా. శీలవతి, అతిలోక సౌందర్యవతి ఐన 
కన్యతో వివహమైనచో అమరావతి రాజసభలోకి ఆ నర్తకీమణుల సహవాసము వారిచే శిశ్న 
సుశ్రూషలు వదిలిపోవునని తలచి ఆ బృహస్పతికి తార అని ఒక అతిలోక సౌందర్యవతితో 
వివాహము జరిపించిరి అతడి పెద్దలు. అప్పుడు మొదలయ్యింది అసలు కథ.
(రెండవ అంకము )
బృహస్పతికి ఉతథ్య అను ఒక అగ్రజుడు (అగ్రజుడు = అన్నయ్య, అన్న) కలడు. ఉతథ్యుడు ధర్మబద్ధుడు, ఒక చిన్న ఆశ్రమము స్థాపించి, గురుకులం నడుపుకుంటూ విద్యార్థులకి వేదాలు, శాస్త్రాలు బోధించుచు, జీవితము ప్రశాంతముగా సాగించెడివాడు. అతని ధర్మపత్ని ఐన మమత మాత్రం ఎదుగు బొదుగు లేని తన పెనిమిటి (మరియు అతని మేఢ్రము) (పెనిమిటి -భర్త) తో మిక్కిలి (మిక్కిలి = చాలా) విసుగుచెందెను. ఏ పని లేక, వ్యర్థముగా తిరుగుచు, నిరర్థకుడనుకున్న తన మరిదైన బృహస్పతి అకస్మాత్తుగా అమరావతి రాజైన ఇంద్రుడికే గురువు అవడం తో మమతకి తన మరిది పట్ల మక్కువ హెచ్చినది (హెచ్చుట= పెరుగుట, వృద్ధి).
        ఆమె పెనిమిటి, ఆశ్రమములో ఆరుబయట 
వృక్షముల (వృక్షము = చెట్టు) కింద విద్యార్థులకి వేద పాఠములు బోధిస్తున్న 
సమయమున,  మమత ఒక కుటీరములో తన మరిదైన బృహస్పతికి శృంగార సుశ్రూష పాఠములు 
బోధించుచు సుఖించుచుండెను. నిత్యం జరిగే నర్తకీమణుల శిశ్న సుశ్రూషలతో మొహం 
మొత్తినపుడు తన వదినగారి కోసం అమరావతి నుండి అమూల్యమైన కానుకలు తెచ్చి 
ఆమెకి బహూకరించి ఆమెను మెప్పించేవాడు బృహస్పతి. యథా రాజా తథా ప్రజా అన్నారు
 పెద్దలు. ఇంద్రుడిలోని  పరాంగన శృంగారమందు ఉత్సుకతను మాన్పించి 
సన్మార్మగునందు నడిపించును అనుకుని నియమించిన గురువుకి ఆ ఇంద్రుడే 
గురువయ్యెను ఈ విషయములో. ఐతే ఇంద్రుడికున్న ఠీవి తెగువ లేని బృహస్పతి తనకి 
తెలిసినంతలో, సాధ్యమైనంతలో పరాంగన ఐన తన వదినగారి భగమునందు తన మేఢ్రమును 
జొనిపి (జొనిపి – దూర్చి), శృంగార  సుఖమును అనుభవించుచున్నాడు.
మరిదిగారి మేఢ్రమును మరియు కానుకలను స్వీకరిస్తు సుఖిస్తున్న వదినగారు
        ఆ సుఖము తో బాటుగా వదినగారి భగములో
 మరిది గారి వీర్య స్ఖలనము (స్ఖలనము – పురుషాంగము నుండి చిక్కటి రసము 
కార్చుట) పరిపాటిగా జరుగుచుండెను. దాని పర్యావసానముగా బృహస్పతి తన 
వదినగారికి గర్భం చేకూర్చెను. తన కళత్రమునకు కలిగిన గర్భము తన ప్రతాపమే అని
 గర్వపడెను ఉతథ్యుడు. ఎంతైనను మమత బహు మాటకారి, గడసరి,  ఉతథ్యుడు అమాయకుడు.
         కొంత కాలము పిదప మమతకి పండంటి 
పుత్రుడు కలిగెను . చాలా అందముగా, తేజోమయుడైన తన పుత్రుడని గాంచి సంబరపడెను
 మమత. ఆ తేజోవంతుడైన పుత్రుడు  తన వీర్య ఫలమే అని భావించి సంతసిల్లెను 
ఉతథ్యుడు. బృహస్పతి సైతం మిక్కిలి ఉత్సాహభరితుడయ్యెను. తన అనుజునకు తనపై 
అపారమైన అభిమానము  కలదని అందులకే తన తేజోవంతుడైన పుత్రుని గాంచి మిక్కిలి 
సంతసిల్లుచున్నాడని (సంతసిల్లుట = సంతోషించుట) భావించెను అమాయకుడైన 
ఉతథ్యుడు. ఆ కుమారునికి కచ అను నామకరణం ఒనర్చిరి ఋషులు.
         ఈ పర్యాయము తేజోవంతురాలైన పుత్రిక
 కొరకు ఉతథ్యుడు తన ధర్మపత్ని ఐన మమతను సమీపింపగా “ఆర్యా తేజోవంతమైన 
సంతానము కొరకు  ఒక వ్రతమాచరించుచున్నాను సంపూర్ణమైనంతనే మీతో సంగమించెద” 
అని నమ్మపలికేను. ఐతే ఆ వ్రతము తన మరిది ఐన బృహస్పతి తో సంభోగమని మమత 
అంతరార్థము. మరిది ప్రసాదించిన తేజోవంతుడైన పుత్రునితో అతని పై హెచ్చెను 
మమతకి. మరిదితో  రహస్య శృంగారము కొనసాగించెను మమత. బృహస్పతి అమరావతి లో 
నర్తకీమణుల నుండి అభ్యసించిన రసపట్టులని తన వదినగారైన మమతకి రుచి 
ఎరింగించెను.
    బృహస్పతి మేఢ్రము తన వదినగారి భగమునందు
 విహరించి అనేక పర్యాయములు వీర్యము స్ఖలించెను. అటు పిమ్మట తన వ్రతము 
సంపూర్ణమయ్యెనని మమత ఉతథ్యునితో సంభోగించెను. మమతకి మరో తేజోమయుడైన 
పుత్రుడు జనించెను. అతనికి భరద్వాజ అని నామకరణం చేసారు ఋషులు. బృహస్పతి 
అమితానంద భరితుడయ్యెను. మరొక తేజోవంతుడైన కుమారునికి పినతండ్రి ఐనందుకు 
సంబరపడుచున్న తన అనుజడను గాంచి అమాయకుడైన ఉతథ్యుడు ఆనందభరితుడయ్యెను.
పెనిమిటి తో సంగమిస్తున్నా మరిది మేఢ్రమును తలచుకొనుచున్న నెరజాణ
    ఇరువురు  తేజోవంతులైన పుత్రుల అనంతరం 
ఒక సౌందర్యవతి తేజోవతి ఐన పుత్రిక కొరకు తన  పెనిమిటి నిత్యము కోరుతుండగా 
వ్రతమని కొద్దికాలము నిలువరించగలిగెను. బృహస్పతికి అమరావతిలో హెచ్చిన 
సుశ్రూష కార్యములు అటుపై తన నూతన కళత్రము ఐన తార తో సంభోగము రుచించి, తన 
అగ్రజుడైన ఉతథ్యుని ఆశ్రమమును దర్శించలేకపోయెను తన వదినగారైన మమతకు శృంగార 
సంతృప్తి చేకూర్చలేకపోయెను. మమత భగము తన మరిది మేఢ్రము కొరకు ఎంతగానో 
పరితపించెను ఇక చేయగలిగినది లేక చిన్నది, సన్నది, ఘడియ కాలము సైతము తన 
భగమునందు నిలువలేని తన పెనిమిటి మేఢ్రముతొ తృప్తి పొందెను. ఆమె భగము 
అయిష్టముగనే తన పెనిమిటి వీర్యము గ్రోలెను. ‘ హతవిధి, నాకు ఎటువంటి సంతానము
 కలుగునో కదా’ అని మమత  దిగులుచెందుచుండెను.
    అమరావతి పై అసురులు దండెత్తి రాగా 
సురులు కొందరు హతమవగా మరికొందరు అడివిలో వేటాడుచున్న వ్యాఘ్రము నుండి 
ప్రాణభయముతో పారిపోవు జింకల వలే పలాయనం చిత్తగింపగా (పలాయనం చిత్తగించి= 
పారిపోయి) ఎట్టకేలకు శ్రీమహావిష్ణువు రక్షించినప్పుడు, బృహస్పతి వారిని 
ప్రార్థిస్తూ ఓ జగన్నాటక సూత్రధారి ఈ సమస్య కి ఒక శాశ్వత పరిష్కారం చూపమని 
వేడుకొనెను. అంతట ఆ విష్ణువు బృహస్పతిని కొనియాడి, “కశ్యప మహాముని సంతానమైన
 మీ సురులు మీ సోదరులైన అసురులతో మీ తండ్రిగారి సమక్షమున సంధి చేసుకుని, 
అందరు కలిసి క్షీరసాగర మథనం గావించి, అందునుండి ఉద్భవించు అమృతమును గ్రోలి 
మృత్యువును జయించగలరు. ఆ అమృతమును మీ సురులకు మాత్రమే అందించెదను నా 
యోగమాయతో.  అటుపిమ్మట సురులు అమరులవుదురు. ఆ మహాదేవుడు అసుర గురువైన 
శుక్రాచార్యునికి ప్రసాదించిన మృతసంజీవని విద్య కన్నను ఇది మేలగును ” అని 
ఉపాయం సూచించెను. శుక్రాచార్యుడు మహాదేవునికై ఘోర తపమును ఆచరించి ఆ 
మృతసంజీవని మంత్రము పొందెను. బృహస్పతికి మాత్రము ఇంత సునాయాసముగా 
తరుణోపాయము లభించుట అందరిని ఆశ్చర్యపరిచెను. సురులు అసురులతో సంధి 
కుదుర్చుకుని వారికి సామంతులుగా ఉండెదమని, ఎంతైన సురులు అసురులకు అనుజులే 
కదా అని నమ్మపలికిరి. అసుర గురువైన శుక్రాచార్యుడు ఎంత ప్రతిఘటించినను 
క్షీరసాగర మథనమునకు అసురలను సమ్మతులను గావించెను బృహస్పతి తన 
వాక్చాతుర్యముతో. అనేక వన్నెచిన్నెలున్న అతిలోక సౌందర్యవతులు ఆ 
క్షీరసాగరమునందు దాగి ఉన్నారని నమ్మపలికెను.
        “క్షీరసాగర మథనము అరిష్టదాయకము 
“అని మహాదేవుడు  వారించినను లెక్కసేయక   ఎగబడిపోయిరి అల్పజీవులంతా. 
క్షీరసాగరము మథింపగా మొదట ఉద్భవించిన హాలాహలము పెను సంకటమయ్యెను. అమృతము 
మాట ఏమో కాని మృత్యువు సమీపింపగా సురులు అసురులు మిక్కిలి (మిక్కిలి = 
చాలా) భీతిల్లి (భీతిల్లి =భయపడి) హహాకారములతో పలాయనం చిత్తగించిరి. 
మథనానికి నాంది ఐన విష్ణువు సైతము అదృశ్యమయ్యెను. సురులు తమ గురువైన 
బృహస్పతిని నిందించుచు పరుగులిడిరి. ఎట్టకేలకు ఈ సాగర మథన కార్యము వలదు 
వలదు అని అందరికి  హితవు పలికిన భోళా శంకరుడే ఆపద్బాంధవుడయ్యెను. ఆ 
హాలాహలమును గ్రోలి నీలకంఠుడై సమస్త లోకములను  కాపాడెను. ఇట్టి 
బుద్ధిహీనులకు హితవు  బోధింప ప్రయోజనము లేదని గ్రహించిన మహాదేవుడు ధ్యానమున
 నిమగ్నుడైపోయెను. పెను ఆపద తప్పిపోయినంతనే మరలా బుద్ధి వక్రించిన  అసురులు
 సురులు క్షీరసాగరమును మథించుట కొనసాగించిరి.
    అటు పిమ్మట ఉద్భవించిన దివ్య శంఖమును 
విష్ణువు హస్తహస్తభూషణమయ్యెను. తదుపరి దివ్య ప్రకాశముతో ధనరాశి దాని వెనుకే
 దివ్య గజములచే పూజింపబడుచున్న దేవి ఐన శ్రీ మహా లక్ష్మి ప్రకటితమయ్యెను ఆ 
క్షీరసాగరమునుండి. ఆ దేవి కొరకు బుద్ధిహేనులందరూ ఎగబడగా (ఎన్ని యుగాములైనా ఈ
 విషయము మారలేదు ఇప్పటికి అంతే) అక్కడున్న వారందరికీ అధిపతి మరియు ఈ 
జగన్నాటక సూత్రధారి విష్ణువు అని గ్రహించి శరణు వేడి వరించెను. 
అగ్రతాంబూలముగా ఆ దేవిని విష్ణువు గ్రహించుట అసురులకు కంటకముగనే తోచెను. ‘ఈ
 విష్ణువు తన నివాసమైన క్షీరసాగరము నందున్న నిధి నిక్షేపములను వెలికి తీసి 
ఇచ్చుటకు మనలను పని వారి వలే వాడుకొనుచున్నాడు’  అని అసురుల మనసులో ఒక 
భావము కలుగగా, వారిని శాంతింపజేయుటకు అపార ధనరాశిని శ్రీ మహా లక్ష్మి 
వర్షింపజేసెను. అంతట ఆ బుద్ధిహీనులు కొద్దిగా ఉపశమనమొంది సాగర మథనము 
కొనసాగించిరి.
    అటు పిమ్మట ఉద్భవించెను లక్ష్మి 
సహోదరుడైన చంద్రుడు. (సహోదరుడు = తమ్ముడు/అన్నయ్య  నిజానికి ఒకే ఉదరము 
(ఉదరము – కడుపు) నుండి వచ్చిన వారిని సహోదర/సహోదరి అనవలెను. ఐతే 
క్షీరసారగము మరి ఉదరము గా పరిగణింపవచ్చునో లేదో తెలియదు కాని లక్ష్మి 
స్తోత్రము నందు చంద్ర సహోదరి అని సంబోధింతురు ఋషులు) అతడు  అలా ఆ 
క్షీరసాగరము నుండి వెలువడుతుండగా అచటున్నవారందరు అతని అందాన్ని ఠీవిని 
వీక్షిస్తు అవాక్కైరి.


చంద్రుని వీక్షించినంతనే కామవాంఛతో నారీ జన స్థితి
    అచటనున్న అశేష నారీ జనం ముగ్ధులై 
వీక్షింపగా వారిలో అనేకులకి  తమ  భగములయందు చెమ్మ (చెమ్మ = తడి) ఉద్భవించుట
 ఆరంభమయ్యెను. ఈ చంద్రునితో శృంగారము ఎంత మధురముగా ఉండునా అని ఊహింపసాగిరి 
వారెల్లరు. చెమ్మగిల్లిన తమ  భగమునందు ఈ చంద్రుడి  మేఢ్రము విహరించిన చో 
ఎంత సుఖదాయకముగా ఉండునో అని ఊహించుచు తమ  జఘనముల (జఘనము = తొడ) మధ్యన తమ 
హస్తము జొనిపి (జొనిపి =దూర్చి) అంగుళములను (అంగుళము – వేలు) భగము నందు 
ప్రవేశింపజేసి గులములను (గులము  = గొల్లి) ప్రేరేపించుచు చంద్రునితో 
సంభోగాభిలాష యొక్క ఊహలలో తేలియాడచుండిరి. నిత్యము ఇంద్రాదుల శిశ్న సుశ్రూష 
ఒనర్చు రంభాది నర్తకీమణులు సైతం ఈ విధముగా ఊహించుచు బాహాటముగా స్వయం తృప్తి
 పొందుచు చంద్రునితో శృంగారకేళి గూర్చి ఊహించుచుండగా, పెనిమిటి మేఢ్రము 
తప్ప ఎరుంగని తార వంటి వివాహితలు సైతం చంద్రుని గాఢ ఆలింగనం గావించి అతని 
మేఢ్రము తమ భగములో విహరించిన ఆ సుఖమెటులుండునా అని ఊహించుచు రహస్యముగా తమ 
గులములను ప్రేరేపించుచుండిరి.
(మూడవ  అంకము )
    మన్మథుడిని మించి సమ్మోహపరుచు 
వర్ఛస్సున్నా, చంద్రుడు వేదములు , శాస్త్రములు మొదలైన అనేక విషయముల 
విద్యాభ్యాసము లేని బాలుడు, కావున అతడిని అమరావతిలోని గురుకులమున గురువైన 
బృహస్పతికి శిష్యుడిని గావించిరి, అతని అక్క బావ ఐన శ్రీమహాలక్ష్మి 
విష్ణువులు. అసలే సకల లోకములందు అత్యంత సుందరాంగుడు, సమ్మోహనకారుడు అటుపైన్
 లక్ష్మికి తమ్ముడు విష్ణువుకి స్వయానా బావమరిది ఐన చంద్రుడు తమ ఆశ్రమమున 
విద్యాభ్యాసము గావించుచుండగా చంద్రుని దివ్య సమ్మోహనాకారము మరియు అతని 
అమాయకత్వము వీక్షించినంతనే అతని గురుపత్ని ఐన తారకి తన జఘనముల (జఘనములు = 
తొడలు) నడుమనున్న భగము మిక్కిలి ద్రవించుటారంభించెను.

చంద్రుని వీక్షీంచుచు అతనితో సంభోగము తలచుకొనుచు తపించుచున్న అతని గురుపత్ని తార
    నిటారుగా ఆసీనుడై (ఆసీనులవుట – 
కూర్చుండుట) వేదాభ్యాసము గావించుచున్న చంద్రుని వడిలో ఎదురుగా తాను  
ఆసీనురాలై తన జఘనముల తో చంద్రుని కటిని బిగి ఆలింగనము గావించి అతని 
మేఢ్రమును తన తడిసిన భగములో జొనపవలెనన్న బలమైన కోరిక కలిగెను తారకి. ఆ ఊహ 
ఆమెకి ఇదివరకెన్నడూ అనుభవములేని ఒక  అనిర్వచనీయమైన తృళ్ళింత కలిగించెను. 
కాని ‘వివాహితను , పైగా చంద్రుడికి గురు పత్నిని ‘ అను ఆలోచన ఆమెను 
చంద్రుడి మేఢ్రమును తన భగమునందు జొనిపి అతనితో సుఖించకుండా తాత్కాలికముగా 
నివారించెను. ఐతే ఆ భావన ఎంత కాలము తార మనసుని భగముని నిలువరించగలదో ఆమెకే 
తెలియకుండెను.
ఇరువురు తేజోమయులైన పుత్రులు తన కళత్రము 
భగములో స్ఖలించిన తన వీర్యఫలములే అని భావించిన ఉతథ్యుడు, ఈ పర్యాయము ఒక 
తేజోవంతురాలైన పుత్రిక జన్మించిన అమోఘముగా ఉండునని భావించి ఎంతగానో 
ప్రయత్నించిన పిదప తన కళత్రమైన మమతను సాంత్వన పరిచి ఎన్నో పర్యాయములు ఆమె 
భగమునందు కొన్ని క్షణముల పాటు తూ తూ మంత్రము వలే తన మేఢ్రమును జొనిపి 
స్ఖలించి ఎట్టకేలకు ఆమెను గర్భవతిని గావించెను.
మమత తన పెనిమిటి ప్రతాపముతో తొలిపర్యాయము 
గర్భము దాల్చిన  కొద్ది కాలము పిదప ఒకనాడు బృహస్పతికి తన వదిన తో సంభోగము 
జరుపుచున్నట్టు స్వప్నమునందు దర్శనమివ్వగా హుటాహుటిన సిద్ధమయ్యి తన 
కళత్రమైన తారతో  “ఇపుడే మాకు మా అగ్రజుల నుండి ఒక కబురు  అందెను,  ఋష్యగణము
 ఒక మహాయజ్ఞము తలపెట్టారు విశ్వ శాంతి కొరకు, తక్షణమే వారి 
ఆశ్రమమునకేగెదను. యజ్ఞము సమాప్తమైనంతనే వచ్చెద, ఈ నడుమ ఈ ఆశ్రమ బాధ్యతలు 
సక్రమముగా నిర్వహించుము. చంద్రుడు అన్నింటా యోగ్యుడు అతడి విద్యాభ్యాసము 
పూర్తి కావొచ్చెను. నా అనుపస్థితియందు ఎటువంటి సహాయమైనను అవసరమనిపించినచో 
చంద్రుని అజ్ఞాపించుము” అని  సంబోధించి తన అగ్రజుడైన ఉతథ్యుని 
ఆశ్రమమునకేగెను. ఐతే ఉతథ్యుడు అంతకు ముందు దినమే విశ్వశాంతి కొరకు అనేక 
ఋషులు ప్రారంభించిన మహాయజ్ఞం యొక్క హోమమునకు అవసరమైన ఘృతము (ఘృతము  – 
నెయ్యి) తోడ్కొని తన శిష్యగణముతో అచటికేగెను. ఇది ఎరింగిన  బృహస్పతి ‘అహో 
నా భాగ్యము’ అని సంబరపడుచు తనతో సంభోగమునకై దీర్ఘకాలమునుండి వేచి ఉన్న తన 
వదిన ఐన మమత వద్దకి అమితోత్సాహముతో చేరెను. తన నిగిడిన మేఢ్రమును 
హస్తమునందు పొదవి పట్టుకుని, దానిని తన వదినగారి వెచ్చని, తడి భగమునందు 
జొనిపి అమితముగా సుఖించి అటుపిమ్మట స్ఖలించి ముచ్చటగా మూడవ పర్యాయము ఆమె 
గర్భమున పిండము ప్రసాదించవలెనని ఆమెని సమీపించెను బృహస్పతి.

విరహముతో వేగుచు మరిదికి ఎదురుచూస్తున్న వదినగారితో సంభోగించుటకై తహతహలాడుచు సమీపించిన ఆమె మరిది
           ఐతే వింతగా తన మరిదిని అతని 
ఉత్సాహమును, అతని హస్తమునందు అతడి నిగిడిన మేఢ్రమును వీక్షించినంతనే మమత 
మిక్కిలి ఉదాసీనురాలై , “నాకు నీతో అమితముగా సుఖించి, ఒక పుత్రికను 
పొందవలెనని బలీయమైన కోరిక కలిగి ఉన్ననూ, నీవు ఈ పర్యాయము మిక్కిలి జాప్యము 
 గావించినందున మీ అగ్రజునికి ఈ పర్యాయము నా భగమునందు మేఢ్రము జొనిపి 
స్ఖలించి నాకు గర్భము కలిగించు సదవకాశము ప్రసాదింపక తప్పలేదు ఓ నా ముద్దుల 
మరిది” అంటు తన మరిదిని ఆలింగనము చేసికొని అతని ఛాతి పై ఒరిగిపోయెను మమత. 
ఒక క్షణకాలము గంభీరముగా ఆలోచించెను బృహస్పతి. అంతలో వదినగారి హస్త స్పర్శ 
అతని మేఢ్రము మరింత నిగిడి అమితముగా ఎగిరిపడుట ఆరంభించెను. “ఏటువంటి 
నిరుత్సాహము ఆవహించవలసిన అగత్యము లేదు వదినగారు , మీరు మా అగ్రజులతో 
గర్భముతో దాల్చి కొద్దికాలమే గడిచినందున నా మేఢ్రమును మీ భగమునందు జొనిపి 
స్ఖలించెద మిమ్మలను యుగ్మాపత్యని (యుగ్మాపత్య = కావాలా పిల్లల తల్లి) 
గావించెద ” అని వదినగారి అధరములను చుంబించుచు పరి పరి విధముల ప్రాధేయ పడుచు
 ఆమెని ఒప్పించుటకు ప్రయత్నించెను బృహస్పతి.
ఏమి చేయవలెనో  బోధపడలేదు మమతకి. ఒక ప్రక్కన
 తన పెనిమిటి తో తనకు కలిగిన అవాంఛిత గర్భం, మరొక ప్రక్కన గాఢ చుంబనం తో 
కైపెక్కించుచున్న తన ముద్దుల మరిది. దీర్ఘకాలముగా తన మరిది మేఢ్రము తన 
భగమునందు ప్రవేశించక దానికొరకు అమితముగా పరితపిస్తున్న తన భగము మరియు తన 
మరిది మేఢ్రము తన భగమునందు స్ఖలించిన చిక్కటి వీర్యముతో తనకి తన మొగుడువంటి
 నిరర్థకుని వంటి సంతానము కాక, తన మరిది వంటి, అతనిచ్చిన తన ఇరివురు 
తేజోవంతులైన పుత్రులవంటి తేజోవంతురాలైన పుత్రిక కలగవచ్చునేమోనను ఆశ 
ప్రభావితం చేయగా వేగిరమే తన వలువలు విడిచి, తన జఘనములను విస్తారము గావించి 
ముందుకి వంగి, మూసి ఉన్న గవాక్షమును పట్టుకుని మరిదికి తన భగమును చూపి 
“మెల్లిగా మీ మేఢ్రమును నా భగమునందు జొనుపుము మరిది” అని ద్రవించి చిత్తడై 
ఉన్న తన భగము లోనికి తన మరిది మేఢ్రమునకు దారి చూపించెను ఆ శృంగారవతి ఐన 
మమత.

వదినగారి పిరుదుల మధ్యనుండి ఆమె భగములో ప్రవేశించి సుఖపెట్టుచున్న మరిదిగారి మేఢ్రము
    అసలే స్వప్నము లో సంభోగించినప్పటినుండి
 వదినగారి భగము లో తన మేఢ్రమును ప్రవేశింపజేయుటకు తహతహలాడుచు ఉన్నాడు 
బృహస్పతి. తన వదినగారితో సుఖించి బహు కాలము గడచినందున ఇక క్షణకాలమైనను 
తాళలేకపోయెను బృహస్పతి. పూర్ణకుంభముల వంటి నిండైన మృదువైన తన వదినగారి 
వక్షములని తన హస్తములలో పొదవి పట్టుకుని మర్దించుచు, ఆమె చూచుకములను తన 
హస్తాగ్రములతో (హస్తాగ్రములు – చేతి వెళ్ళు) మృదువుగా స్పృశించుచు, ఆమె 
ఎత్తైన నిండైన మృదువైన పిరుదుల మధ్యలోనుండి తన మేఢ్రమును ఆతరముగా వేచి ఉన్న
 ఆమె ఆద్ర (ఆద్ర – తడిసి చిత్తడైన) భగమునందు  జొనిపి వేగముగా కదిలించుచు, 
ఆమెని సుఖపెట్టుచు తానూ సుఖించుచు సంగమించుటారంభించెను బృహస్పతి.
తార వంటి అందమైన కన్య కళత్రముగా లభించినను,
 ఇద్దరు పుత్రుల మాతనైన తనని సుఖపెట్టుటకు ప్రత్యేకముగా విచ్చేసిన తన 
ముద్దుల మరిదిపై మక్కువ అమితముగా హెచ్చెను మమతకు. ఆ తన్మయత్వమున తన మరిది 
కటి కదలికలకు అనుసంధానముగా తన కటిని వేగముగా ఊపుచు తన మరిది మేఢ్రము తన 
భగము లోలోతులకు విహరించి తనను అమితముగా సుఖపెట్టు విధముగా క్రీడించుచు 
సుఖించుచుండెను.
అకస్మాత్తుగా ఒక ఘోరము సంభవించెను. మమత 
గర్భమునందున్నశిశువు నేత్రములు  ధ్వంసము చేసెను మమత భగములోతులయందు 
విహరిస్తూ రాపిడిచే మమతను అమితముగా సుఖపెట్టి సుఖించుచున్న ఆ శిశువు యొక్క 
పినతండ్రి మేఢ్రము. ఈ ఘాతమునకు (ఘాతము – దాడి) ఆగ్రహించిన ఆ శిశువు ” ఏ 
మేఢ్రమైతే పరాంగన భగమునందు విహరించుచు నన్ను నేత్రవిహీనుడిని గావించెనో అది
 దాని యజమాని జరాద్ఘాతము (జరాద్ఘాతము – ముసలితము అకస్మాత్తుగా 
దాడిచేయుట/వచ్చిపడుట) చే శక్తివిహీనులైపోవుగాక” అని శపించెను.
ఈ హటాత్పరిణామముచే  ప్రథమ  పర్యాయము తన 
వదినగారి భగమునందు వీర్యము స్ఖలించి  దానిని నింపకయే, నిస్థ్రాణగా 
నిష్క్రమించెను బృహస్పతి మేఢ్రము. ఇది మాత్రమే కాక, అదనముగా ఒక్కసారిగా 
వృద్ధాప్యము సంభవించి వృద్ధునివలే పరివర్తన చెందెను బృహస్పతి దేహము. ఇక  
అచట నిలువలేక వెనుదిరిగి అమరావతికై ప్రస్థానం ఆరంభించెను, శాపవశంబున 
వృద్ధుడైన బృహస్పతి. పినతండ్రి మేఢ్రము చే దృష్టి కోల్పోయిన ఆ శిశువు 
దీర్ఘతమసుడనే మహా ఋషి అయ్యెను ఆనతి కాలమున. నేత్రవిహీనుడైనను అంతఃదృష్టితో 
మహా విద్యవంతుడై మహాజ్ఞానిగా వేదములకు శాస్త్రములకు వ్యాఖ్యానములు 
బోధించెను ఆ ఉతథ్య మమత నిజ పుత్రుడు.
ఉతథ్యుని అనుపస్థితి లో అతడి ఆశ్రమమునందు 
సంభవించుచున్న ఈ వృత్తాంతమెల్లయు రహస్యముగా వీక్షించెను చంద్రుడు.  
ఈతడెప్పుడు మరియు ఎటుల అచటికి చేరెను? అటుపిమ్మట ఏమాయెను ?
    బృహస్పతి తన కళత్రమైన తారకి ఒక కట్టుకథ
 చెప్పి, తన వదినగారైనా మమతకి శృంగార సేవ ఒనర్చుటకై  ప్రస్థానము గావించిన 
అనతికాలమునకు దేవ ఋషి ఐన నారదుడు అమరావతిలోని బృహస్పతి ఆశ్రమానికి చేరెను. 
అసలే కలహభోజనుడను ప్రఖ్యాతి కల ఆ దేవ ఋషి, ఆశ్రమము వెలుపల వేద శాస్త్రములు 
వెల్లివేస్తున్న చంద్రుడిని సమీపించి “ఓయీ చంద్ర, క్షీరసాగర తనయ, 
లక్ష్మి సహోదర, విష్ణు స్యాల (స్యాల – బావమరిది/ భార్య తమ్ముడు ) నీ 
విద్యాభ్యాసము కడు రమణీయముగా గోచరించుచున్నది, నీవు ఏకసంతాగ్రాహివి కనుక 
అది త్వరలోనే పరిసమాప్తి గావోస్తున్నదన్న భావన నాకు కలుగుచున్నది, మీ 
గురువుగారు మరియు ఈ ఆశ్రమ ఎజమాని ఐన దేవగురువు బృహస్పతి దర్శనముకై 
ఏతెంచితిని (ఏతెంచుట – వచ్చుట), దయతో వారికి ఈ విషయము ఎరిగింపుము” అని సంబోధించెను.
అంతట చంద్రుడు దేవ ఋషికి సాష్టాంగ నమస్కారమొనర్చి “ఓ
 దేవ ఋషి మీ దర్శన భాగ్యము కలిగినందుకు ధన్యుడనైతిని. మా సహోదరి మరియు 
జామతృలు వైకుంఠమున కుశలమని తలుస్తాను. మా  గురువుగారు ఇచట లేరు, ఎచటికి 
పయనమైతిరో ఎప్పటికి ప్రత్యాగచ్ఛితులవుదురో (ప్రత్యాగచ్ఛితము – తిరిగి 
వచ్చుట) నాకు తెలియదు, ఐతే ప్రస్తుతం వారు ఆశ్రమమందు అనుపస్థితులు. వారి 
అనుపస్థితి యందు మా గురుకళత్రము ఆశ్రమ నిర్వహణ  ఒనర్చుచున్నారు. తమరు 
దయచేసి ఇచట సుఖాసీనులై ఈ గోక్షీరము స్వీకరింపుడి. నేను వేగిరమే వారికి మీ 
రాక గురించి తెలిపి వారిని తోడ్కొని వచ్చెద.” అని వినయముగా నారదునికి ఒక ఉచిత ఆసనము చూపి వారికి గోవుపాలు అందించెను చంద్రుడు.
ఆశ్రమమునకు విచ్చేసిన అతిథికి తగు సత్కారము
 గావించి హుటాహుటిన ఆశ్రమమెల్లయు తన గురుపత్నిమరియు ఆశ్రమ అధికారిణి ఐన 
తారకి ఈ విషయము అవగతపరుచుట కొరకు ఆమెకై వెతుకుట ఆరంభించెను చంద్రుడు. 
ఆశ్రమమంతా వెదకినా కానరాలేదు ఆమె జాడ. ఇక చివరికి తటాకమునుండి ఎవరో 
జలకాడుతున్న శబ్దము వినవచ్చేసరికి అటుగా వెళ్ళెను చంద్రుడు. గురుపత్ని 
తటాకము లో జలకాలాడుతున్నారేమోనని భావించి, చంద్రుడు తలదించుకుని, 
వెనుదిరిగి సవినయం గా దూరమునుండి తన రాక మరియు వచ్చిన అతిథి గురించి 
వెళ్ళడించెను. గురువుగారి, గురుపత్ని మరియు ఇతర పెద్దలతో సంబోధించునప్పుడు 
భూమిని వీక్షించుచు మృదువుగా మరియు మితముగా సంబోధించుట ఆశ్రమ నియమము.

చంద్రుడిని ఊహించుచు వివస్త్రగా జలకాలాడుచున్న అతని గురుపత్ని తార
     ‘ఎంత వినయం, ఎంత విధేయత, 
స్వయానా లక్ష్మిదేవి సహోదరుడని కాని, విష్ణువు స్యాలుడని కాని అని కించిత్ 
(కించిత్ – కాస్తంత) గర్వము  ఏ కోశాన లేని మంచి యువకుడు ‘  అని మనసులోనే చంద్రుని గురించి సద్భావన కలిగెను తారకి. తటాకమున వివస్త్రగా జలకాలాడుచు “అటులనా చంద్రా.  నీవు వచ్చిన అతిథి కి కావలసిన సపర్యలోనర్చుము నేను వేగిరమే అచటికి ఏతెంచెద”
 అని చంద్రుడిని ఆదేశించెను అతని గురుకళత్రమైన తార. వెంటనే వెనుదిరిగి చూడక
 అచటినుండి నిష్క్రమించెనెను చంద్రుడు. చంద్రుడే కనుక వెనుదిరిగి 
వీక్షించినచో నిండైన ఎత్తైన నిటారైన ఇరు వక్షములతో భాసిల్లుచు, పాలారాతి 
వలే మెరయుచు, నిండైన పూర్ణకుంభముల వంటి పృష్ఠములతో (పృష్ఠములు – పిరుదులు),
 నిగారింపుతో మెరయుచున్న జఘనములతో (జఘనము – తొడ) ఉన్న తార అనాచ్ఛాదిత అవాన 
(అవాన = తడి) వదనము అతనికి గోచరించి ఉండెడిది. కాని చంద్రుడు వెనుదిరగడు 
మరియు ఆ విధముగా వీక్షించడన్న నమ్మకము తారకి బలముగా కలదు, అందులకే ఆమె 
తటాకము వెలుపలకి దిగంబరవస్థలో వచ్చి తన వస్త్రములు తీసుకొనెను.

ప్రియ శిష్యుడితో సంభోగము ఉచితమా మరి అతడు మనసుకి నచ్చినవాడైతే?
వైకుంఠమున తన సహోదరి మరియు జమాతృల ఐన 
లక్ష్మి విష్ణువుల కుశల సమాచారము నారదుడిని అడిగి తెలుసుకుని చంద్రుడు 
అమితముగా సంబర పడుచుండగా అచటికి విచ్చేసిన తార, నారదునికి సవినయముగా 
ప్రణామము గావించి  “ఊరక రారు మహానుభావులు, మా ఆశ్రమమును మీ 
పాదధూళితో పావనము గావించినందుకు ఈ ఆశ్రమవాసులమందరము అమితముగా 
సంతోషించుచున్నాము,  దేవఋషికి మేము చేయగల సేవ ఏదైనను, ఎరిగిన తక్షణము అది 
మా అహోభాగ్యముగా భావించి ఒనరించుగలవారము” అని సవినయముగా సంబోధించెను.
అంతట నారదుడు గంభీరమైన కంఠముతో “మీ
 బావగారైనా  ఉతథ్యుడు అనేక మంది ఋషులతో సమాయత్తమై విశ్వశాంతికై ఒక మహా 
యజ్ఞము తలపెట్టారు. తన అనుజుడైన బృహస్పతి ఇంకను అచటికి ఏతెంచలేదని 
వ్యాకులతతో సతమతమవుచున్నారు. ఋషులెల్లరు దేవగురువు రాక కొరకు వేచిచూస్తూ 
వ్యాకులత చెంది వారి క్షేమ సమాచారముసేకరించుటకై త్రిలోక సంచారినైన నన్ను 
ఆదేశించిరి. మరి అచటను ఇచటను అనుపస్థితులై వారెచటకి ఏతెంచిరో తెలియకున్నది” అని పలుకుచు బృహస్పతి ఆశ్రమమునుండి అదృశ్యమయ్యెను దేవ ఋషి నారదుడు.

వదిన మరిది శృంగరము గూర్చి తెలిసినను తెలియని విధముగా పలుకుట కలభోజనుడికే చెల్లు
వాస్తవానికి బృహస్పతి ఎచటకి ఏతెంచెనో 
నారదుడు ఎరిగింనను, కలహభోజనుడాయె మరియు కొద్ది కాలముగా, దేవేంద్రునితో సహా 
అమరావతి వాసులందరూ దేవర్షిని విస్మరించి నూతనముగా వచ్చిన బృహస్పతిని 
దేవగురువని అమితముగా కొనియాడుట కొద్దిగా కంటకమువలె తోచెను నారదునికి.
నారదుడు బృహస్పతి గురించి పలికినది 
మిక్కిలి కలవర పరిచెను తారని. తన పెనిమిటి ఏమయ్యారో, ఎచటనున్నారో, ఏమైనా 
ఆపదలో చిక్కుకున్నారేమో అని పరి పరి విధముల మధనపడి అమితముగా వ్యాకులత 
చెందిన తార, చంద్రుడిని ఉద్దేశించి “తమ అగ్రజులైన ఉతథ్యులవారితో 
ఏదో ముఖ్యమైన విషయం గూర్చి చర్చించవలెనని చెప్పి తొలిసంధ్యకే అటుగా 
ప్రస్థానము గావించిరి మీ గురువుగారు , నీవు వేగిరమే ప్రస్థానము గావించి 
వారికి ఏమయ్యిందో ఏమిటో ఎటువంటి ఆపదలోనైన చిక్కుకున్నారేమో తెలుసుకొని వారి
 క్షేమ సమాచారము గైకొని (గైకొని – తెలుసుకొని/తీసుకొని) రమ్ము చంద్రా” అని ఆదేశించెను, ఆవేదన భరితమైన గద్గదమైన కంఠధ్వనితో.
తన గురుపత్నిఐన తారకి సాష్టాంగ 
పాదాభివందనము ఒనర్చి, ఉతథ్యుని ఆశ్రమమునకు హుటాహుటిన చేరుకుని అచట ఎవరు 
కానరాకపోయేసరికి కర్తవ్యం అవగతమవలేదు చంద్రుడికి. ‘ఆశ్రమవాసులెల్లరు ఆ మహా యజ్ఞమునకు ఏతెంచుండెదరు అందులకే ఈ ఆశ్రమమునందు ఎవరు కానవచ్చుటలేదు మరి గురువుగారు ఎచట ఏ ఆపదయందు చిక్కుకొనిరో
 ‘ అని తనని తాను సమాధాన పరుచుకుని గురువుగారి అదృశ్యత విషయమై బహు 
వ్యాకులతతో చంద్రుడు వెనుదిరగబోతుండగా ఎచట నుండో మందధ్వనిలో ఎవరో 
మూలుగుతున్న శబ్దం వినవచ్చెనతనికి. ‘అయ్యో ఎవరైనా ఆపదలో ఉన్నారేమో ఇచట 
సహాయం చెయుటకు ఎవరూ లేక అల్లాడుతున్నారెమో’ అనుకుని ఆ శబ్దం ఉద్భవిస్తున్న 
దిశగా వడి వడిగా అడుగులేసెను చంద్రుడు.
ఆ శబ్దం ఒక వనితదని అనిపించింది చంద్రునికి , ఐతే ఆ మూలుగుల మధ్యలో “ఊ … అలా…  ఇంకా … ఇస్స్ ….  అబ్బా… అదీ… అచటనే. … అమ్మా … ఏమి సుఖమో
 ”  అను పదములు వినిపించగా ఆ మూలుగుతున్న వనిత  ఆపదలో ఉండి కూడా అటుల ఎటుల 
పలుకుచున్నదన్న విషయం అవగతము కాలేదతనికి. ఆ మూలుగులు ఉద్భవిస్తున్న గది 
ద్వారములు బంధించి ఉండుటతో, ద్వారుమును ఎంత తాడయించినను (తాడయించుట – 
(తలుపు) కొట్టుట) ప్రయోజనము ఉండజాలకపోవచ్చును, ‘ద్వారమవతల బాధపడుచున్న వనిత ఆపదలో ఉన్న ఎడల సహాయమునకు ఎవరు లేని గదియందు ఒంటరిగా ఉన్న ఆమె వచ్చి ద్వారబంధము ఎటుల తీయగలదు‘
 అని ఆలొచించిన చంద్రుడు వేగముగా లంఘించి ఆ గది పైకెక్కి ఒక పక్కనుండి ఆ 
గదిపైనున్న పెంకులు కొన్ని మెల్లిగా లాఘవముగా మరియు నిశబ్దముగా తొలగించి 
వీక్షించెను ఆ గదిలోకి, అచట మూలుగుచున్న వనితను ఆపదనుండి రక్షిద్దామనే 
సదుద్దేశముతో.
చంద్రుడికి ఆ గదిలోని మసక కాంతిలో మునుపెన్నడూ వీక్షించి ఎరుంగని ఒక అద్భుతమైన దృశ్యము/ సన్నివేశము కానవచ్చెను.
 ఆ మూలుగుతున్న స్త్రీ గవాక్షమునకు తన 
హస్తములు ఆనించి కొద్దిగా ముందుకి వంగి  తన పాదములు ఎడముగా నిలిపి నిలబడి 
దర్శనమిచ్చెను చంద్రుడికి. ఆ గది భూతలము (భూతలము – నేల) పై ఒక మూలన మాత్రమే
 ప్రసరించుచున్న మసక కాంతిలో ఆమె పాదాల పై ఏదో మెరయుచున్నట్టు అనిపించగా 
అటు వైపు దృష్టి సారించెను చంద్రుడు. ఆమె రెండవ పదంగుళములకున్న (పదంగుళము –
 కాలి వేలు) మెట్టెలు, గుల్ఫములకున్న (గుల్ఫము – మడమ) పట్టాలు మెరయుచు 
కనిపించెను చంద్రుడికి. ఈమె ఒక వివాహిత అని గ్రహించెను బహు బుద్ధిశాలి ఐన 
చంద్రుడు. ఎటువంటి ఆచ్ఛాదన లేని ఆమె  పాదములను తేరిపార గమనించెను చంద్రుడు.
 పై పైకి వీక్షించగా ఆమె పిచండికములు  (పిచండికము – పిక్క)  ఉరములు (ఉరము –
 తొడ) మిక్కిలి తడిసి ఉండి ఆమె కదలికలకి వింతగా మెరయుచుండెను. ఆ తడి కి 
మూలము, ఆమె లయబద్ధముగా ఊగుచుండగా ఆమె ఉరముల పైనుండి క్రిందికి మెల్లిగా 
జాలువారుచున్న జలము వలన అని గ్రహించెను చంద్రుడు.

మరిదిచే కుచముల పైన భగములోన  మర్దన చేయించుకొనుచు సుఖించుచున్న మమత
ఆ జలము ఎచటనుండి ఉద్భవించుచున్నదా అని మరి కాస్త పైకి వీక్షించెను 
చంద్రుడు ఆ మసక కాంతిలో భూతలము నుండి దూరమున ఉన్నవేవియు స్పష్టముగా 
కానరాకపోయినను ఆమె  విశాలమైన నిండైన పృష్ఠము మధ్యలోనికి  ఏదో ఆమె వెనకనుండి
 ప్రవేశించుచున్నదని చంద్రునికి సుమారుగా అవగతమయ్యెను. ఐతే అది ఏమిటొ 
గ్రహించలేకుండెను కుటీరము ఛదము (ఛదము – పైకప్పు) పైనుండి వీక్షించుచున్న 
చంద్రుడు. అసలు జీవితమున అప్పటివరకు ఎన్నడూ  ఈ అవస్థ లో ఉన్న ఒక వనితను 
వీక్షించెరగడతడు. అతి కష్టముతో తన నేత్రములను చికిలించి మరికాస్త పైకి 
దృష్టి సారించెను చంద్రుడు, ఆమె ఛాతి పై ఇరు హస్తములు ఆమె బాహుమూలముల 
(బాహుమూలము – చంక) క్రింది నుండి చేరి ఆమె ఉన్నతమైన, విశాలమైన స్తనములను 
ఆక్రమించి వాటిని ఒడసి  పట్టుకుని మర్దించుచున్నట్టు అవగతమయ్యెను 
చంద్రునికి. ఆమె మూలుగులతో లయబద్ధముగా ఉన్నవి ఆమె కటి కదలికలు మరియు ఆమె 
స్తనములపై ఈ హస్తముల కదలికలు, అని గ్రహించెను ఏకసంతాగ్రాహి ఐన చంద్రుడు. 
ఆమె బాహుమూలముల క్రింది నుండి వచ్చుచున్నవి కావున అవి ఆమె హస్తములు కావని, 
ఆమె వెనుక ఉన్నవారివని అనిపించెను చంద్రునికి. మరి ఆ వెనకనున్న వ్యక్తి 
ఒనరించు దానికి ఈమెకి మూలుగునంత బాధ కలిగినచో అతని హస్తములను ఏల 
తొలగించుటకు ప్రయత్నించుటలేదో అంతుపట్టలేదు చంద్రునికి.

మరిది మేఢ్రము భగము నిండుగా నిండగా మమత ఇవ్విధముగా  సుఖమిచ్చుచుండెను
గవాక్షముపై ఇరు హస్తములు నిలిపిన ఉన్న ఆ 
 వివాహిత ముఖము ఆ గదిలోని మసక కాంతి  లో స్పష్టముగా దర్శనమీయకుండెను 
చంద్రుడికి. అదనముగా ఆమె దట్టమైన నల్లని పొడవైన కురులు (కురులు – తలపైని 
వెంట్రుకలు, జుట్టు) వదులుగా ఆమె ముఖముని ఆక్రమించినవి. ఆమె అతి ప్రయాసతో 
దీర్ఘ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు (దీర్ఘ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు – మెల్లిగా లోతుగా
 ఊపిరి తీసుకొనుట) మౌఖికముగా (మౌఖికముగా – నోటితో)  గావించుచుయు “ఇంకా 
….. అటులే …… అబ్బా ……. ఇస్స్…….  ఉమ్మ్.. ఈ సుఖముకై దీర్ఘకాలము నుండి 
తపించితిని కదా. ఇక గతిలేక, పసలేని నా పెనిమిటి తో సుఖము లేని సంభోగము 
గావించితి కదా.  ఆహ్… అటులే… అమ్మా… ఏమి సుఖము… ఇస్స్… “ అని 
హుంకరించుచు మరియు పలుకుచు ఆమె తన కటిని మందగతిన (మందగతి – మెల్లిగా) 
వెనుకకు ముందులకు ఊపుచున్నదని గమనించెను చంద్రుడు.  ఆమె పలికిన పలుకల 
ఆధారముగా ఆమె వెనకనున్న వ్యక్తి  దీర్ఘకాలము పిదప విచ్చేసెను (విచ్చేయుట – 
వచ్చుట) అని మరియు ఇటువంటి అనుభవము ఆ వ్యక్తితో ఆమెకి ఇదియే  తొలి పర్యాయము
 (తొలి పర్యాయము- మొదటి సారి) కాదనియు మరియు ఆమెకి తన పెనిమిటి అనిన 
మిక్కిలి చులకన భావమనియు గ్రహించెను చంద్రుడు.  కొద్ది సమయము పిదప ఆమె మరి 
కాస్త ముందుకు వంగి ఆమె మేరుదండమును (మేరుదండము – వెన్నెముక) అడ్డముగా 
నిలిపి ఆమె ఎదురుగా ఉన్న ఒక వెదురు బుట్ట పై ఆమె హస్తములను నిలిపి మరింత 
బిగ్గరగా ‘ అహ్హ్…  అదీ…  మరిది గారు…..  అక్కడే ….. ఇస్స్ …….. ఉమ్మ్ 
……. ఆహా……  ఏమి సుఖము….  అమ్మ్…..  ఊ …. ఇస్స్ అబ్బా …… ఉస్స్ అబ్బా……  ఈస్
 అబ్బా …  అటులనే… వేగము హెచ్చింపుము… నిలువకు… ఆహ్ … అబ్బా ….. ఊహ్ …  ” అనుచు  హూంకరించుచుండెను.

వదినగారి కటిని ఒద్దికిగా పట్టుకుని ఆమె భగములో మేఢ్రము దింపి సుఖపెడుతున్న మరిది
ఆమె వెనక ఉన్న వ్యక్తి తన హస్తములతో ఆమె కటిని బలముగా ఒడసి పట్టుకుని తన
 కటిని ఆమె ఉన్నతమైన పృష్ఠమునకు లయబద్ధముగా మరియు అతి వేగముగా 
తాకించుచుండెను. ఆమె పిరుదులకి కాస్త దిగువుగా పాయువు (మలము విసర్జించు 
రంధ్రము) కాక మరియొక రంధ్రము ఉండి ఉండవచ్చునని, ఆమె వెనకనున్న వ్యక్తి  
కటికి ఉన్నఎదో నిటారైనది   అందులోనికి  ప్రవేశింపజేయుచు మరియు 
తీయుచున్నట్టు తోచినది చంద్రుడికి ఆ మసక కాంతి లో తాను దర్శించుచున్న దాని 
ఆధారముగా. వెనుకనున్న వ్యక్తి  కటి ఆమె ఉన్నతమైన పృష్టమును  వేగముగా 
మోదినపుడు ‘తపక్ తపక్ ‘ అని,  జలము పైన హస్తములతో వేగమునా మోదగా 
ఉద్భవించు శబ్దమును పోలిన శబ్దము ఉత్పన్నమవుచున్నదని గ్రహించెను ఆ కార్యము 
రహస్యముగా వీక్షించుచున్న చంద్రుడు. ఒక వనితతో ఇవ్విధముగా చేసిన ఎడల జలము 
ఉద్భవించునని చంద్రునికి అవగతమయ్యెను.
           కటి కదలిక  వేగము మరింతగా 
హెచ్చించెను ఆమె వెనక ఉన్న వ్యక్తి. అసలామె పృష్ఠము మధ్యలోని చీలిక లోనికి 
ఆమె వెనకున్న వ్యక్తి  ఏమి ప్రవేశపెట్టుచు వేగముగా కదిలించుచుండెనో  
తెలియకుండెను చంద్రుడికి, ఆ మసక కాంతిలో స్పష్టముగా ఏమియు స్పష్ఠముగా 
కానరాకపోయేసరికి. అంతలో ఆమె కటిని మరింతగా తన హస్తములతో ఒడిసి పట్టుకుని  “హమ్మ్…. ఆహా… నా ప్రియ భ్రాతృజాయా (భ్రాతృజాయా – వదిన) .. ఏమి సుఖము  ” అనుచు బిగ్గరగా హుంకరించుచు ఆమె పృష్ఠమునకు అతని కటిని అదిమెను ఆమె వెనకున్న వ్యక్తి. ఆమె బిగ్గారా హూంకరించెను “ఆహా ……దేవరా (దేవర – మరిది)  ”
 అని.  హుంకారముల మధ్యలోని సంభాషణా పదముల ఆధారముగా ఆమె వెనుక ఉన్నది ఆమె 
దేవరుడనియు మరియ వారిరువురు అమితముగా సుఖించుచున్నారనియు అవగతమయ్యెను 
చంద్రుడికి. ఐతే వారిరువురు ఎవరా అన్న సంశయము  (సంశయము – అనుమానము)  
హెచ్చెను (హెచ్చెను – పెరిగెను) అతని మదిలో. ఆ మసక కాంతిలో ఏమియు 
స్పష్టముగా కానరాకపోయెను మరి.
అమితముగా సుఖపెట్టి వదినగారి మదన మందిరములో వీర్యము విరజిమ్మిన బృహస్పతి
అంతలో ఒక హతాత్పరిణామము తటస్థించెను. ఆమె కుక్షి ప్రాంతమునుండి మిక్కిలి
 కర్ణకఠోరముగా ఉన్న ఒక పసి బాలుని  రోదన ధ్వని  ఉద్భవించెను అటు పిమ్మట ఒక 
భయానక స్వరముతో ఒక వాణి వినిపించెను.
“ఓరీ దుష్టుడా, నిషిద్ధమైన నీ సుఖము కొరకై  నా నేత్రములను 
గాయపరిచెదవా నీ మేఢ్రమున తో? స్వయానా పితృవ్యుడవు (పితృవ్యుడు – పినతండ్రి)
 అయ్యుండి ఇటువంటి నీతిమాలిన ఘాతుకానికి పాల్పడెదవా? నా మాత సుఖమునకై 
దీర్ఘకాలముగా నీ మేఢ్రము యొక్క ఘాతములను నేను సహించుచున్నాను. మర్యాద యొక్క
 సీమలన్నియు ఉల్లంఘించి నీవు నీ మేఢ్రమును గర్భవతి ఐన నా మాత భగమునందు 
అతిగా జొనిపుటయె కాక  అందులోనుండి నీ యొక్క వేడి వీర్యము నా నేత్రములందు 
పోసి నన్ను నేత్రవిహీనుడిని గావించినందుకు నీకు ఇదే నా శాపము.  ఏ 
మేఢ్రమైతే పరాంగన భగమునందు విహరించుచు నన్ను నేత్రవిహీనుడిని గావించెనో అది
 దాని యజమాని జరాద్ఘాతము (జరాద్ఘాతము – ముసలితము అకస్మాత్తుగా 
దాడిచేయుట/వచ్చిపడుట) చే శక్తివిహీనులైపోవుగాక”
అంతే ఆ మరుక్షణం లో అప్పటివరకు అమితముగా సుఖించుచున్న ఆమె  వెనక 
నిలుచుని ఆమెని సుఖపెట్టుచున్న ఆమె మరిది  నిస్సతువుగా నేలకొరిగెను. ఈ 
హటాత్పరిణామమునకు ప్రమథితుడైన (ప్రమథితుట – బెంబేలెత్తుట) చంద్రుడు 
ఒక్కసారిగా తాను ఆసీనుడైన ఆ కుటీరము పైకప్పునుండి జారి ఒక గడ్డి వాములో 
పడెను. అందులోనుండి అతడు మెల్లిగా బయట పడునప్పటికి, ఆ కుటీర ద్వారము 
తెరుచుకుని శ్వేత కూర్చకము (కూర్చకము- గెడ్డము) తో ఒక ముదుసలి పురుషుడు వడి
 వడి గా కుటీరము వెలుపలికి వచ్చుట గమనించెను. ఆ వ్యక్తి ఎవరు?  అతని వదినతో
 ఈ ఏకాంతములో ఏమి చేసెను? ఈ శాపము ఎందులకతనికి సంక్రమించినది? తల్లి 
గర్భమందున్న పిండమునకు ఇంతటి శాపమివ్వగల తపోశక్తి ఎటుల ప్రాప్తించెను? 
ఏమియు అవగతమవ్వక వ్యాకులుడయ్యెను (వ్యాకులత- గందగరగోళము, అర్థము కాకపోవుట) 
చంద్రుడు.
చంద్రుడు ఈ ప్రశ్నలకి సమాధానము ఎలా ఎవరి నుండి తెలుసుకొంటాడు?
(త్వరలో….)
No comments:
Post a Comment